జనసేన జెండాను ఆవిష్కరించిన కందుల దుర్గేష్

అంబాజిపేట మండలంలోని పుల్లేటికుర్రు గ్రామంలో ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ జనసేన పార్టీ జెండాని ఆవిష్కరించి అనంతరం వైఎస్సార్సీపీ టిడిపి పార్టీ నాయకులను కార్యకర్తలను జనసేన పార్టీలోకి ఆహ్వానించి వారిని జనసేన కండువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.