దిరిశాల సత్యవతి కుటుంబ సభ్యులను పరామర్శించిన డా. రమేష్ బాబు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన దిరిశాల సత్యవతి కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, ఉండపల్లి అంజి, ఓగురి మనోహర్, రాపాక మహేష్, కుసుమ నాని తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-27-at-7.52.46-PM-1024x562.jpeg)