జనంలోకి జనసేన
వీరవాసరం మండలంలోని కొణితివాడ గ్రామ పంచాయితీ పరిధిలోని ఉత్తరపాలెం గ్రామంలో జనసేన – టిడిపి నాయకులు ఉమ్మడిగా జనంలోకి జనసేన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రాభివృద్ధికి జనసేన – టిడిపి పొత్తు ఆవశ్యకతను వివరించడం జరిగింది. జనసేన – టిడిపి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు జరిగే మేలును వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-20.46.59-1024x768.jpeg)