మిస్బా ఆత్మహత్య ఘటన తీవ్రంగా కలిచివేసింది: కీర్తన

చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజవర్గoలో ఆత్మహత్య చేసుకొన్న మిస్బా తల్లిదండ్రుల్ని జనసేన వీరమహిళ, చిత్తూరు ప్రధాన కార్యదర్శి కీర్తన పరామర్శించారు. ఈ సందర్భంగా కీర్తన మాట్లాడుతూ.. మిస్బా ఆత్మహత్య ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. మిస్బా తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. మెరిట్ స్టూడెంట్ అయినటువంటి మిస్బా ఆత్మహత్యకు కారకులైన వారిపైన ప్రభుత్వం వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.