క్రైస్తవ ప్రార్ధనా కూడికలో పాల్గొన్న బత్తుల
రాజానగరం నియోజకవర్గం: మత ప్రమేయం లేని మత సమానత్వాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగబద్ధంగా లౌకికత్వాన్ని పాటించే పార్టీ జనసేన పార్టీ పార్టీ సిద్ధాంతాలను ఆదర్శాలను ఎన్నికల సమరానికి అడుగులు వేస్తున్న మన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆదివారం రాజానగరం గ్రామంలో క్రైస్తవ మందిరమైన యేసు బేపేస్ద ఆశ్రయపురం నందు క్రైస్తవ సోదరులను కలిసి ప్రార్థనా కూడికలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-04-at-7.09.05-PM-1024x1024.jpeg)