జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం
ఉరవకొండ నియోజకవర్గం: జనసేన, టీడీపీ కలిసి నిర్వహిస్తున్న భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం వజ్రకరూర్ మండలం, జె రామాపురం, వెంకటంపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్ గారితో పాటు పాల్గొన్న జనసేన పార్టీ మండల కన్వీనర్ అచ్చనాల కేశవ్, ఉపాధ్యక్షుడు హరిశంకర్ నాయక్, మండల కార్యదర్శి సూర్య నాయక్, వీ పీ సీ తాండ నాయకులు సీన నాయక్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-07-at-8.53.50-PM-1024x576.jpeg)