పరకాల కాళికాంబ సంస్మరణసభలో పాల్గొన్న కొవ్వలి రామ్మోహన్ నాయుడు
నరసాపురం: అల్లూరి సత్యనారాయణ రాజు సాంస్కృతిక కేంద్రం వారి నిర్వహణలో ఇటీవలే స్వర్గస్తులైన నరసాపురం మాజీ శాసన సభ్యురాలు పరకాల కాళికాంబ సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళికాంబ గారితో నాయుడు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొవ్వలి యతి రాజా రామ్మోహన్ నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కొవ్వలి ఫాలోవర్స్.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-19-at-7.00.11-PM-1024x768.jpeg)