శ్రీధర్ రెడ్డి, పొంగూరు నారాయణను కలిసిన గునుకుల కిషోర్

నెల్లూరు సిటీ: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు విడుదలైన ఉమ్మడి జాబితాలో నెల్లూరు సిటీ మరియు రూరల్ లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ, అదే విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని కలిసిన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జనసేన నాయకులు, జనసేన వీరమహిళలు కలిసి పనిచేసి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా పోరాడతామని తెలపడం జరిగింది.