జనసేన ఆశయ సాధన సభ
సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలంలో మనుబోలు గణపతి ఆధ్వర్యంలో జనసేన ఆశయ సాధన సభ నియోజకవర్గంలోని 5 మండలాల అధ్యక్షులచే బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సభ ను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల ప్రధాన కార్యదర్శిలు చినకంగారి కసుమూరు, తాండ్ర శ్రీనివాసులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-01-at-19.58.07-1024x489.jpeg)