శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న బత్తుల

  • శోభాయమానంగా ఆంజనేయ స్వామి వారి ఆలయ వార్షికోత్సవం

రాజానగరం మండలం, శ్రీకృష్ణపట్నం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ వార్షికోత్సవ వేడుకలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ఎంఎల్ఏ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు..