మాట ప్రకారం బోరు వేయించిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో ఎస్సీలకు జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు ఇచ్చిన మాట కోసం బోర్ వేయిస్తున్న పూజా కార్యక్రమంలో నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ నాగభూషణం, ఆవుల రమణయ్య, తాటికొండ అంకారావు, బేరాల శ్రీనివాసరావు, చెన్నం పున్నయ్య, దమ్మవళ్ళం అప్పారావు, పోర్రా వెంకటేష్ 14వ వార్డ్ నంబర్ బందెల సుమిత్, సామ్యుఏల్ మరియు జనసైనికులు వీరమహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.