తిరుపతి మునిసిపల్ కమీషనరును మర్యాదపూర్వకంగా కలిసిన అరణి శ్రీనివాసులు
తిరుపతి మునిసిపల్ కమీషనర్ మరియు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ ని కలిసిన తిరుపతి జనసేన-టీడీపీ-బీజేపీ అభ్యర్థి అరణి శ్రీనివాసులు మరియు జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-22-at-14.19.59-1024x684.jpeg)