జనసేనలో చేరిన కాపుసంక్షేమసేన రైతు విభాగం అధ్యక్షులు రమేష్

కాపుసంక్షేమసేన రైతు విభాగం చిత్తూరుజిల్లా అధ్యక్షులు రమేష్ సోమవారం చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ అధ్యక్షతన, ఆధ్వర్యంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శిలు కలప రవి, ఎం. నాసీర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.