కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
మదనపల్లె: రాజంపేట బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఎంపీ పార్లమెంట్ అబ్యర్థి’ మాజీ ముఖ్యమంత్రి, గౌరవ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మదనపల్లె జనసేన పార్టీ ఇంచార్జి మరియు రాయలసీమ కో కన్వీనర్ గాంగారపు రామాదాసు చౌదరి మరియు జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్ మరియు తాళ్ల గిరి.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-29-at-5.21.21-PM-1024x768.jpeg)