ఉగాది వేడుకలలో పాల్గొన్న బొంతు రాజేశ్వరరావు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజవర్గం, మలికిపురం మండలం, గూడపల్లి మెయిన్ గ్రామంలో విజ్ను గ్రూప్ లో ఉగాది పర్వదిన శుభ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న జనసేన జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, సుందర బుల్లాబులు, సుందర బ్రహ్మయ్య, కొల్లాబత్తుల రామకృష్ణ, విజ్ను సుబ్బారావు, మేకల ఏసుబాబు, కాకర శ్రీనివాస్, ముప్పర్తి నాని ప్రసాద్, కాండ్రేగుల వెంకటేశ్వర, పెదపాటి నాగేంద్ర, అడబాల లోకేష్, లక్ష్మణ్, రాజేష్, గ్రామ పెద్దలు తదితరులు.