ఉంగుటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అక్కల రామ్మోహన్ రావు
గన్నవరం నియోజకవర్గం: ఉంగుటూరు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గన్నవరం జనసేన పార్టీ ఎన్నికల పరిశీలకులు అక్కల రామ్మోహన్ రావు, అజయ్ వర్మ ఠాకూర్. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-18-at-4.50.00-PM-1024x463.jpeg)