రాజోలులో వైసిపి పార్టీకి షాక్
రాజోలు: జనసేన టీడిపి బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి దేవ వర ప్రసాద్ సమక్షంలో రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్, గ్రామ శాఖ బోనం సుబ్బు, తోలేటి వెంకన్న, ఎంపీటీసీ కుడిపూడి గణేశ్వరరావు ఆధ్వర్యం లో కూనవరం వైసిపి పార్టీ గ్రామ శాఖ అద్యక్షులు బోనం వేంకటేశ్వర రావు పార్టీకి రాజీనామ చేసి అతని అనుచరులు బోనం నానాజీ, బోనం నాగబాబు, మల్లిపూడి సురేష్ కుమార్ తదితరులు జనసేన పార్టీలో చేరారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-25-at-9.17.36-PM-1024x486.jpeg)