టిడిపితోనే అభివృద్ది సాధ్యం: టిడిపి అభ్యర్థి ఆనందరావు

కోనసీమ జిల్లా, తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని అమలాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు అన్నారు. గురువారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అమలాపురం పట్టణం 15,16,17వ వార్డులలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను ఓట్లు అభ్యర్థి అందించారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసుకున్న తనకు, మరియు టిడిపి పార్లమెంటు అభ్యర్థి గంటి హరీష్‌మాధూర్‌కు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం అమలాపురం పట్టణం లో 17వార్డుకు చెందిన సుమారు 50 మంది వైసిపి కార్యకర్తలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో సైదుల వెంకటరమణ, కేతా సతీష్‌, ఫణి, ఎస్‌.గణపతి, ఎన్‌.రాజు, ఎం.సతీష్‌, డి.వెంకటేష్‌, ఎన్‌.నాగరాజు, కరుణమయి, పితాని నరేష్‌, కళ్యాణ్‌, బాబి, కే వంశీ, జి సాయి, ఎస్‌ రషీద్‌, ఎస్‌ గణేష్‌, సిహెచ్‌ మోహన్‌, ఎం చందు, కముజు రమేష్‌, కొప్పిశెట్టి ఫణితో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మెట్ల రమణబాబు, అల్లాడి సోంబాబు, నల్లా స్వామి, తిక్కిరెడ్డి నేతాజీ, నల్లా మలీ పెట్టేటి విజయలక్ష్మి, చిక్కాల గణేష్, గంపల ప్రసాద్, అయితే బత్తుల రత్నాకర్, పూర్ణిమ, అబ్బాయి వెంకన్న, బోర్రా ఈశ్వరరావు, బొర్రా వెంకటేశ్వర్లు, నల్లామల్లి, ఎండి షఫీ, మీనా కుమారి, కర్రి రామస్వామి, శెట్టిబత్తుల దిన్షాబాబు, ఆర్ భరత్, గెద్దాడ సత్యవాణి, వాసంశెట్టి శ్రీనివాసు, వెంకటేశ్వరరావు, రాయుడు ఈశ్వర్, రాయుడు బాబ్జి, రేవు ప్రసాద్, ఎనమదల రాంబాబు, కాండ్రేగుల త్రినాథ్, కర్రి రామస్వామి, ఏడిద శీను, జనసేన టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.