నిమ్మక జయకృష్ణకి మద్దతు తెలిపిన దాసరి రాము
కాపు, తెలగ, బలిజ దక్షిణ భారత జె ఏ సీ కన్వీనర్ దాసరి రాము మంగళవారం పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం సందర్శించి జనసేన పార్టీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణకి తమ మద్దతు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకురాలు శ్రీమతి పాలవలస యశస్వి పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-30-at-9.11.46-PM-1024x576.jpeg)