సరిపల్లి, లిఖితపూడి గ్రామాలలో మన కోసం మన నాయకర్

నరసాపురం నియోజకవర్గం: సరిపల్లి మరియు లిఖితపూడి గ్రామాలలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్, టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు, బీజేపీ ఇంఛార్జి మేకల సతీష్, మాజీ మంత్రి వర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ శాసన సభ్యులు బండారు మాధవ నాయుడు, కొవ్వలి రామమోహన నాయుడు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ(చిన్న). ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, వలవల నాని, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, తోట నాని కొల్లు పెద్దిరాజు, వాతాడి ఉమ, బట్టు నాగేశ్వరరావు, సికిలి జోసెఫ్, గబిడి రత్నం రాజు, సరిపల్లి బాబ్జీ, కేదాసు కొండ, రేఖపల్లి సురేష్, దేవరపు భను, మోపిదేవి శ్రీనివాస్, మంచిగంటి నాగబాబు, గన్నాబత్తుల నరేష్, మంచిగంటి కొండ, కేదాసు రాంబాబు, కేదాసు బాలాజీ, బెల్లంకొండ నాని, లంకలపల్లి నాగేశ్వరరావు, పోతురాజు చిట్టిబాబు, మరిగిముల రాంప్రసాద్, అందే రామకృష్ణ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.