రాష్ట్రస్థాయి జనసేన మండల అధ్యక్షుల సమావేశం

మంగళగిరి: మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన ఆధ్వర్యంలో, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన శుక్రవారం రాష్ట్రస్థాయి జనసేన మండల అధ్యక్షుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గఒ ఇంచార్జ్ డా. యుగంధర్ పొన్న, శ్రీనివాసులు, వెదురు కుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, గంగాధర్ నెల్లూరు మండల అధ్యక్షులు, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్ కుమార్, కార్వేటినగరం మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మండల బూత్ కన్వీనర్ అన్నామలై, పెనుమూరు మండలం ఉపాధ్యక్షులు బాలాజీ హాజరయ్యారు.