మాజీ ప్రధాని మన్మోహన్‌కు అస్వస్థత.. ఛాతీలో నొప్పి, ఎయిమ్స్‌లో చేరిక..

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పి రావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. జ్వరం, నీరసంతోనూ ఆయన బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 88 సంవత్సరాల మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఆరంభంలో కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఎయిమ్స్ డైరక్టర్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలో మన్మోహన్ సింగ్‌కు చికిత్సను అందిస్తున్నారు. మన్మోహన్