జనసేనలోకి డి.ఆర్.డి.ఎ ఉన్నతాధికారి
పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న శ్రీనివాసరాజు రాజంపేట: డి.ఆర్.డి.ఏ మాజీ చీప్ అకౌంట్స్ ఆఫీసర్ యల్లటూరు శ్రీనివాసరాజు శనివారం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో
Read moreపవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న శ్రీనివాసరాజు రాజంపేట: డి.ఆర్.డి.ఏ మాజీ చీప్ అకౌంట్స్ ఆఫీసర్ యల్లటూరు శ్రీనివాసరాజు శనివారం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో
Read moreప్రధాని నరేంద్ర మోడీ శనివారంనాడు ఘాఘ్ర, సరయు, రప్తి, బాన్గంగ, రోహిణి నదులను అనుసంధానిస్తూ రూ.9,800 కోట్లతో నిర్మించిన సరయు నహర్ నేషనల్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని
Read moreవిశ్వసుందరిగా భారత సుందరి హర్నాజ్ సంధు అవతరించారు. పంజాబ్ కు చెందిన 21 ఏళ్ల హర్నాజ్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది
Read moreకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను భయపెడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని భారత్ మరోమారు పొడిగించింది. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక
Read moreకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా 15 నెలలకుపైగా ఉద్యమం చేస్తున్న రైతులు ఎట్టకేలకు తమ పోరును ముగించారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని
Read moreభారత త్రివిధ దళాల చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా సీడీఎస్ బిపిన్ రావత్ మరణాన్ని చెప్పుకోవచ్చు. తాను శిక్షణ పొందిన డిఫెన్స్ కాలేజీలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళుతూ
Read moreఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ, ఆర్థిక అసమానతల నేపథ్యంలో కీలక వడ్డీరేట్లను యధాతథంగా ఉంచుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను ఆర్బిఐ మార్చకుండా
Read moreకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బ్రిటన్లో విలయం సృష్టిస్తున్నది. అక్కడ ఒకేరోజు 101 కొత్త కేసులు రికార్డయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Read moreకరోనా నుండి కాస్త కోలుకుంటున్నాం అనుకునేంతలో ‘ఒమిక్రాన్’ కొత్త వేరియంట్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచదేశాల్లో భయాందోళనలను రేకెత్తిస్తోంది. నవంబర్ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో
Read moreకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను గజగజలాడిస్తుంది. భారత్ లో కూడా ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర
Read more