Mylavaram: కొండపల్లి ఖిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు
చరిత్ర పుటల్లో చెరగని చరిత్రగా వన్నెతెచ్చిన ,కొండపల్లి ఖిల్లా…నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని…మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వైసీపీ ఆఫీస్ కొండపల్లిలోనే ఉండేది…చరిత్రకు కళంకమేర్పడేలా కొండపల్లి ఖిల్లా వేదికగా మార్చుకున్న అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయాలని జనసేన పార్టీ తరుపున కృష్ణాజిల్లా జనసేన పార్టీ సెక్రటరీ లక్ష్మీ కుమారి చింతల డిమాండ్ చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-24-at-6.47.46-PM.jpeg)