శ్రీవారి దర్శనానికి భారీ వర్షాలు ఆటంకం

కుండ పోత వర్షం తో తిరుమల కొండకు వెళ్లే దారి మూసివేయాలి వచ్చింది. ఉప్పెన ల పొంగుతున్న వరదల తో కాలి నడకన భక్తులు శ్రీవారి సన్నిది చేరే వీలు లేకుండా పోయింది. ఆర్ర్టీసీ బస్సులు నిలిపివేయడం తో పాటు రెండు ఘాట్ రోడ్లను మూసివేశారు. తిరుమల కొండా పై కురిసిన బారి వర్షంకి మెట్ల మార్గం లో వర్షం నీరు కిందకి పారుతుంది. దింతో భక్తులు కొండా పై ఎక్కలేని పరిస్థితి ఏర్పడింది