పెనుకొండ ఎలక్షన్ ప్రచారంలో వేగం పెంచిన జనసేన

అనంతపురం జిల్లా, పెనుకొండ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా జిల్లా అధ్యక్షులు శ్రీ TC.వరుణ్ మరియు శ్రీ పత్తి చంద్రశేఖర్ 2,3,12,13 వార్డులలో భారీ ర్యాలీతో ఇంటింటా తిరిగి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి పోటి చేయుచున్న అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.