Narsapuram: మత్స్యకార దినోత్సవ సభకు అనుమతి ఇచ్చిన స్వర్ణాంధ్ర యాజమాన్యం
పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గంలో మత్స్యకార దినోత్సవం రోజున జనసేన పార్టీ స్వర్ణాంధ్ర కళాశాల వేదికగా జనసేన పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనుండడంతో సోమవారం నాడు కళాశాల యాజమాన్యం అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. దీనితో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/pawang-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-15-at-7.29.22-PM-1.jpeg)