300 మందికి కార్తీక మాస భోజనాలు ఏర్పాటు చేసిన వీరమహిళలు
ఏ. వేమవరం గ్రామ జనసేన పార్టీ వీరమహిళలు కార్తీక మాసం వన భోజనాలు సుమారు 300 మందికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం యర్రంశెట్టి వెంకట లక్ష్మీ, రంకిరెడ్డి సత్య నాగమణి శ్రీ, యర్రంశెట్టి పావని, యర్రంశెట్టి రాజీ, సుధా సీతమ్మ,అధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-19-at-6.08.15-PM-1024x598.jpeg)