BT కాలేజ్ విద్యార్థులకు మద్దతుగా జనసేన
మదనపల్లి, AISF ఆధ్వర్యంలో 24 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు మదనపల్లి నియోజకవర్గం BT కాలేజ్ విద్యార్థులకు మద్దతు తెలిపిన జనసేన. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మరియు మదనపల్లి జనసేన నాయకులు శ్రీనివాస్, రమణారెడ్డి, దారం హరి, ఆకుల శంకర, భాగ్యరాజా, రెడ్డి మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-05-at-9.12.59-AM-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-05-at-9.12.57-AM-1024x460.jpeg)