BT కాలేజ్ విద్యార్థులకు మద్దతుగా జనసేన

మదనపల్లి, AISF ఆధ్వర్యంలో 24 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు మదనపల్లి నియోజకవర్గం BT కాలేజ్ విద్యార్థులకు మద్దతు తెలిపిన జనసేన. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మరియు మదనపల్లి జనసేన నాయకులు శ్రీనివాస్, రమణారెడ్డి, దారం హరి, ఆకుల శంకర, భాగ్యరాజా, రెడ్డి మరియు జనసైనికులు పాల్గొన్నారు.