పాడేరులో జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణం: వంపూరు గంగులయ్య
విశాఖ జిల్లా డివిజన్ కేంద్రమైన పాడేరులో జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా.వంపూరు గంగులయ్య ప్రారంభించారు. అరకు పాడేరు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు జనసైనికులకు అందుబాటులో ఉండే విధంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-05-at-7.02.01-PM-1024x576.jpeg)