శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేదా…? అంజూరు చక్రధర్

ఉద్యోగ భద్రతకు ధర్నా చేస్తున్న టిటిడి Fంశ్ కార్మికులకు మద్దతుగా నిలిచిన జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పగడాల మురళి, పార్టీ నేతలు శ్రీ మధుబాబు, శ్రీ రాజారెడ్డి, శ్రీ దేవర మనోహర్ తదితరులను మరియు టిటిడి FMS కార్మికులను అరెస్ట్ చేయడాన్ని, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ తీవ్రంగా ఖండించారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.