కాట్రావులపల్లిలో జనంకోసం జనసేన 17వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం, జనంకోసం జనసేన 17వ రోజు జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాట్రావులపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని భరోసా కల్పించిన జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీ పాటంశెట్టి శ్రీదేవి సూర్యచంద్ర. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.