డిజిటల్ క్యాంపెయిన్ లో నరసరావుపేట జనసేన

నరసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శ్రీ సయ్యద్ జిలాని నాయకత్వంలో డిజిటల్ ఉద్యమంలో భాగంగా స్థానిక కోట సెంటర్లోని మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి అనంతరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్లకార్డులను ప్రదర్శించి ఎంపీ శ్రీ లావు కృష్ణ దేవరాయలు రాష్ట్రంలోని అన్ని పార్టీలను ఏకం చేసి ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని అభ్యర్డించాలని మరియు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 32 మంది ప్రాణత్యాగం చేస్తే ఏర్పాటైన విశాఖ ఉక్కు కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మీద ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు అద్దేపల్లి ఆనంద్ బాబు, ఈశ్వర్, ఆర్ కే యాదవ్, గుప్తా శ్రీకాంత్, SK అబ్దుల్ రవూఫ్, వంశి, బెల్లంకొండ అనిల్, బోనం జయరామ్, నాగుల్ మీరా, కృష్ణంశెట్టి గోవింద్, P.రాము, ఉల్లి చంటి, కృష్ణంశెట్టి సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.