డిజిటల్ క్యాంపెయిన్ లో చిత్తూరు జిల్లా సెక్రెటరీ ఎ.పి.శివయ్య

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన పార్టీ చేపడుతున్న డిజిటల్ క్యాంపెయిన్ లో ఎంపీ లు శ్రీ గురుమూర్తి, శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ రెడప్పా లను కోరిన చిత్తూరు జిల్లా సెక్రెటరీ ఎ.పి.శివయ్య మరియు జనసైనికులు.