విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్లో ఉంగుటూరు జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-9.53.10-AM-1024x768.jpeg)
పశ్చిమగోదావరి, విశాఖ ఉక్కు! ఆంధ్రుల హక్కు! 32మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ జరగకుండా పార్లమెంట్లో ప్లకార్డులు ప్రదర్శించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.