విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్లో శ్రీకాకుళం జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-11.45.04-AM-1-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-11.45.03-AM-1024x512.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-11.45.05-AM-1-1024x462.jpeg)
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం, 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా పార్లమెంట్ లో ప్లకార్డులు ప్రదర్శించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడండి. మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజల తరఫున పోరాడండి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ నాయకులు శ్రీ గర్భాన సత్తిబాబు మరియు తోటి జనసైనుకులతో కలిసి కాంప్లెక్స్ సెంటర్ లో ఫ్లకార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.