కొంకలపల్లి భూ నిర్వసితులకు అండగా జనసేన

వనపర్తి జిల్లా, రేవల్లి మండల్ కొంకలపల్లి భూ నిర్వసితుల దీక్షకు మద్దతుగా పాల్గొనాలని సూచించిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర యువత విభాగం అధ్యక్షులు శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్ మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య నాయకులు బైరపోగు సాంబశివుడు, వనపర్తి జిల్లా ముఖ్య నాయకులు ముకుంద నాయుడు మరియు రాకేష్ రెడ్డి, అలాగే కోడిగంటి సాయి, రాజేందర్, కోడేరు మండల నాయకులు రఘు, రాజు నాయక్, శివ, హేమ వర్ధన్ బాలరాజు తదితరులు పాల్గొని దీక్షకు మద్దతు తెలపడం జరిగింది.