చిత్తూరు జిల్లాలో వైసీపీ నుండి జనసేనలో చేరికలు

చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం, పెద్దమండ్యం మండలం, కలిచర్ల గ్రామం ఎర్రగుట్టపల్లికి చెందిన వైసీపీ నాయకుడు ప్రకాష్ రెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై జనసేనలో చేరటం జరిగింది. పెద్దమండ్యం మండల అధ్యక్షుడు శంకర్ మరియు ఉపాధ్యక్షులు ధనాంజనేయ పార్టీ కండువా వేసి ప్రకాష్ రెడ్డిని ఆహ్వానించటం జరిగింది.