నూతన సంవత్సర క్యాలెండరును ఆవిష్కరించిన సురేష్ బాబు

మంత్రాలయం నియోజకవర్గ జనసైనికుడు, వీరమహిళ శ్రీ శ్రీమతి పొంత నరసింహాలు ఇరువురు కర్నూలు జిల్లా జనసేన పార్టీ ముఖ్య నాయకులు శ్రీ సురేష్ బాబు చింతాని ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు, మరియు మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ నూతన సంవత్సర క్యాలెండరును ఆవిష్కరణ చేయాలి అని కోరగా సురేష్ బాబు తన చేతులమీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది.