మలికిపురం ఎంపీపీ చేతులమీదుగా కోవిడ్ బూస్టర్ డోస్ క్యాంప్ ప్రారంభం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-11-at-3.14.26-PM-1024x461.jpeg)
రాజోలు, లక్కవరం PH మరియు మండల కార్యాలయం దగ్గర కోవిడ్ బూస్టర్ డోస్ క్యాంప్ జనసేన వీర మహిళ, మలికిపురం ఎంపిపి శ్రీమతి మేడిచర్ల వెంకట సత్యవాణి రాము చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఎంపీపీ మాట్లాడుతూ వ్యాక్సిన్ రెండవ డోస్ తీసుకుని 9 నెలలు అయిన వాళ్ళు అంతా బూస్టర్ డోస్ వేయించుకోవలసిందిగా తెలిపారు.