ప్రమాదబాధితునికి జనసైనికులు ఆర్థిక సాయం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-28-at-11.50.30-AM-1024x768.jpeg)
తూర్పుగోదావరి, కోనసీమ జిల్లా మొగలికుదురు గ్రామానికి చెందిన చందన కేదారేశ్వరావుకు ప్రమాదంలో రెండు కాళ్ళు విరిగి పోవడంతో బ్రతుకు దెరువు కోల్పోయాడు. మొగలికుదురు – జగ్గన్నపేట జనసైనికులు రూపాయలు 16వేలు నగదు, 3వేల రూపాయల విలువైన నిత్యావసర వస్తువులు, ఒక బియ్యం బస్తా అందచేసారు.