యాక్సిడెంట్ అయిన జనసైనికునికి అండగా జనసేన నాయకులు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-28-at-2.20.29-PM-1-966x1024.jpeg)
రాజోలు, పడమటిపాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు అడబాల గణపతికి కాలుకి ఫ్యాక్చర్ అవ్వటంతో , పడమటిపాలెం గ్రామ సర్పంచ్ శ్రీమతి ఆకుల మాధవి నాయుడు మరియు జనసైనికుల సహకారంతో 30.000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. జనసైనికులకు అండగా ఎప్పుడు జనసేన పార్టీ ఉంటుందని పడమటిపాలెం గ్రామ సర్పంచ్ శ్రీమతి ఆకుల మాధవి నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొనటం జరిగింది.