జనసైనికులతో సమావేశమైన ముదినేపల్లి మండల అధ్యక్షులు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-28-at-7.16.47-PM-1024x768.jpeg)
కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలంలో, పెద్దగొన్నూరు గ్రామంలో కార్యకర్తలతో సమావేశమై పార్టీ ఎదుగుదల మరియు మండలంలో ఉన్న అనేక సమస్యలు గురించి చర్చించి ప్రతి ఒక్క జనసైనికులు, నాయకులు పార్టీ సిద్ధాంతనంతలను ముందుకు తీసుకువెళ్ళని జనసేన పార్టీ ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, మండల నాయకులు గుడిసేవ సురేష్ మరియు నియోజకవర్గ, మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.