జిల్లాగా రాయచోటి వద్దు మదనపల్లి ముద్దు

మదనపల్లి జిల్లా సాధన కోసం నిమ్మనపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ప్రదీప్ సింగ్ ఆధ్వర్యంలో నిమ్మనపల్లిలోని కాలేజ్ లో విద్యార్థులకు మరియు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జడ్పీ ఉన్నత పాఠశాలలో మాస్కులను పంపిణీ చేయటం జరిగింది. అనంతరం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ప్రదీప్ సింగ్ మాట్లాడుతూ మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకులు, కాలేజ్ విద్యార్థులు మాట్లాడుతూ రాయచోటి వద్దు మదనపల్లి ముద్దు అని మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు చంద్ర, ప్రధానకార్యదర్శులు కళ్యాణ్ సింగ్, రవి, కిషోర్, ప్రశాంత్, ప్రసాద్, హరి, అఫ్రోజ్, చంద్రు, వెంకటరమణ, నాగేంద్ర అశోక్, కర్ణ సింగ్, గోవింద్ సింగ్, భరత్, మదన్ లాల్, మహేంద్ర, విశ్వనాథ్ మదనపల్లి జిల్లా సాధన కోసం నిమ్మనపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ప్రదీప్ సింగ్ ఆధ్వర్యంలో నిమ్మనపల్లిలోని కాలేజ్ లో విద్యార్థులకు మరియు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జడ్పీ ఉన్నత పాఠశాలలో మాస్కులను పంపిణీ చేసి అనంతరం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ప్రదీప్ సింగ్ మాట్లాడుతూ మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు మొదలగు నాయకులు కాలేజ్ విద్యార్థులు మాట్లాడుతూ రాయచోటి వద్దు మదనపల్లి ముద్దు అని మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలని తెలియచేసారు. పాల్గొన్నవారు మండల ఉపాధ్యక్షులు చంద్ర, ప్రధానకార్యదర్శులు కళ్యాణ్ సింగ్, రవి, కిషోర్, ప్రశాంత్, ప్రసాద్, హరి, అఫ్రోజ్, చంద్రు, వెంకటరమణ, నాగేంద్ర అశోక్, కర్ణ సింగ్, గోవింద్ సింగ్, భరత్, మదన్ లాల్, మహేంద్ర, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, మహేష్ సింగ్ మొదలగు కార్యకర్తలు పాల్గొన్నారు.