కాట్నం ఫౌండేషన్ ద్వారా బుక్స్ మరియు స్టేషనరీ కిట్ల పంపిణీ
తణుకు, శ్రీ పంచమి సందర్భంగా జనసేన నాయకురాలు కాట్నం విశాలి సరస్వతీ పూజ చేసి తణుకు నియోజకవర్గంలోని వేల్పూరు గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో 100 మంది విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ మరియు స్టేషనరీ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కాట్నం విశాలి ఈ కార్యక్రమాన్ని కాట్నం ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-05-at-8.29.38-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-05-at-8.29.44-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-05-at-8.29.33-PM-1024x768.jpeg)