జనసేన పార్టీ రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్ కమిటీ కార్యాదర్శిగా ముమ్మిడి భాగ్యలక్ష్మి
రాజమండ్రి, జనసేన పార్టీ రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్ కమిటీ కార్యాదర్శిగా నియమితమైన ముమ్మిడి భాగ్యలక్ష్మి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, రాజమండ్రి అధ్యక్షులు వై. శ్రీనివాస్, రాజమండ్రి నగర ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ కి కృతజ్ఞతలు తెలపటం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి, పేద ప్రజల అభ్యునతికి కృషిచేస్తానని ఈ సందర్బంగా తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-11-at-3.01.56-PM-527x1024.jpeg)