జనసేనలోకి బారీ చేరికలు

అంబాజీపేట మండలం, పుల్లేటికుర్రు గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలని వీడి జనసేన పార్టీ తీర్దం పుచ్చుకున్న సుమారు రెండువందలమంది ఎస్.సి, బి.సి. కార్యకర్తలు..

వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా జనసేనలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, డి. ఎమ్.ఆర్. శేఖర్ తదితరులు…

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.