ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన షేక్ రియాజ్

ప్రకాశం జిల్లాలో దర్శి మరియు కనిగిరి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రియాజ్ మాట్లాడుతూ మార్చ్ 14న జరగబోయే ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.