ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన షేక్ రియాజ్
ప్రకాశం జిల్లాలో దర్శి మరియు కనిగిరి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రియాజ్ మాట్లాడుతూ మార్చ్ 14న జరగబోయే ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-14-at-12.31.01-AM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-14-at-12.31.02-AM-1024x458.jpeg)