పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల

రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో బాషా చేతికి గాయం అయిందని రాజానగరం నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ స్థానిక నేతల ద్వారా తెలుసుకుని వారిని పరామర్శించడం జరిగింది. రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో గుల్లింకల నాగేశ్వరరావు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారనే విషయం రాజానగరం నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ స్థానిక నేతల ద్వారా తెలుసుకుని వారిని పరామర్శించడం జరిగింది. రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో వల్లభశెట్టి సత్యనారాయణ కూతురు ఇటీవల స్వర్గస్తులైన విషయం రాజానగరం నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ స్థానిక నేతల ద్వారా తెలుసుకుని వారిని పరామర్శించడం జరిగింది. రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో టిడిపి నాయకులు వంక ఆదినారాయణ ఇటీవల స్వర్గస్తులైన విషయం రాజానగరం నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ స్థానిక నేతల ద్వారా తెలుసుకుని వారిని పరామర్శించడం జరిగింది. రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, శ్రీరాంపురం గ్రామం లో బండారి తాతయ్య కాపు ఇటీవల స్వర్గస్తులైన విషయం రాజానగరం నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ స్థానిక నేతల ద్వారా తెలుసుకుని వారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీల సీనియర్ నాయకులు పాల్గొన్నారు.