మత్స్యకార అభ్యున్నతి యాత్ర కార్యక్రమంలో భాగంగా కోటిపల్లి గ్రామంలో పర్యటించిన పోలిశెట్టి
రామచంద్రపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 20 నరసాపురంలో ఏర్పాటుచేసిన మత్స్యకార అభ్యున్నతి యాత్ర కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో రామచంద్రపురం నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మత్స్యకార కార్మికులతో మాట్లాడుతూ వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శులు రామచంద్రపురం నియోజకవర్గం మండల అధ్యక్షులు జనసేన పార్టీ ఎంపీటీసీలు, నియోజకవర్గ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-17-at-3.08.41-PM-1024x575.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-17-at-3.08.16-PM-1024x575.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-17-at-3.07.59-PM-1024x575.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-17-at-11.35.22-AM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-17-at-11.34.10-AM-1024x577.jpeg)